ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి. తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు,
ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని పిండి రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకుంటే మంచిది. ఒక బౌల్లో ఉల్లిముక్కలు, అల్లం, మిర్చిముక్కలు, జీలకర్ర, కొత్తిమీర,
బ్రెడ్ స్లైస్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి, నూనె వేడెక్కనివ్వాలి. అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి,
ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి. ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు. తర్వాత మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలను కలుపుకోవాలి.
గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి,
ఇన్స్టంట్ ఇడ్లీమిక్స్లో పెరుగు, నీళ్లు, కొత్తిమీర తురుము, వెన్న వేసి కలిపి ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఇడ్లీ ప్లేటుకు నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీ మిశ్రమాన్ని వేయాలి.
బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు నానబెట్టి, నీళ్లు వంపేసి, తడి పోయేవరకు సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి
బియ్యం జత చేసి,
బాణలిలో కొద్దిగా నూనె కాగిన తరవాత ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కనుంచాలి. గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, నీరు పోసి బజ్జీలపిండి మాదిరిగా కలపాలి. బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేయాలి.
ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని పిండి రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకుంటే మంచిది. ఒక బౌల్లో ఉల్లిముక్కలు, అల్లం, మిర్చిముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుతూ పది నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.
ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా,
బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో వేయాలి. అందులోనే టొమోటో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్, కాస్తంత నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
గోధుమ పిండిలో ఉప్పు చేర్చి కలపాలి, అందులో నెయ్యి, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి లేదా మిర్చి పౌడర్, చేర్చి బాగా కలిపి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని,
ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించాలి. పాస్తా జత చేసి, ఉడికించి, వడ కట్టాలి (కప్పుడు నీటిని పక్కన ఉంచాలి). పెద్ద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక ముందుగా వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, రొయ్యలు వేసి దాని మీద మిరియాల పొడి,