ఒక గిన్నెలో వెన్న ,పంచదారపొడి కలియబెట్టి మిశ్రమం లా తయారు చేయండి.ఇందులో పాలు,జల్లించిన మైదా,బేకింగ్ పౌడర్,బీట్ చేసిన గుడ్ల మిశ్రమాన్ని కలపండి. ఆ పైన తురిమిన కొబ్బరి వేసి ,
ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి గిలక్కొట్టాలి పాలు, వెనిగర్ జత చేసి మరోమారు గిలక్కొట్టి, మిశ్రమాన్ని రెండు భాగాలు చేయాలి (టేబుల్ స్పూను మిశ్రమాన్ని పక్కన ఉంచాలి). ఒక సగంలో టేబుల్ స్పూను మైదా పిండి, ఒక సగంలో కోకో వేయాలి.
కలిపి జల్లించాలి. పెరుగులో పంచదార పొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. ఇందులో వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తర్వాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిల్లా ఎస్సెన్స్ కలిపి మరి కొద్ది సేపు గిలక్కొట్టాలి.
పిండి, కోవా, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు అన్నీ ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. బనానాను ప్యూరీలాగా చేసుకోవాలి. అందులో చక్కెర, గుడ్డులోని తెల్లసోనా, మజ్జిగ, వెనీలా అన్నీ కలుపుకుని పిండిలో కలుపుకోవాలి.
ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో జీడి పప్పులు, వెనీలా కొద్దిగా నీళ్లు, పాలు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి.
ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటైపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి.
ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, చక్కెర, పీకాన్స్, రెయిసిన్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆయిల్లో వెనీలా, గుడ్డు వేసి కలపాలి. పిండిలో సోడా వేసి బాగా కలపి వీటన్నిటినీ యాపిల్ మిశ్రమంలో కలిపేయాలి.
ఒక పాత్రలో మార్గరిన్, పంచదారపొడి వేసి కలపాలి. ఎగ్బీటర్తో గుడ్లసొనను గిలకొట్టాలి. ఈ సొనను పంచదార పొడిలో వేసి, మిశ్రమం మృదువుగా అయ్యేంతవరకు బాగా గిలకొట్టాలి. మైదా, దాల్చినచెక్క, ఏలకులపొడి కలిపి జల్లించాలి. ఈ పిండిని గుడ్డు మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపాలి.
మైదా, కోకోపౌడర్, ఉప్పు కలిపి జల్లించాలి. పెరుగులో పంచదారపొడి కలిపి బాగా గిలకొట్టాలి. ఇందులో వంటసోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరవాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిలా ఎసెన్స్ కలిపి మరికొద్ది సేపు గిలకొట్టాలి. జల్లించిన మైదా,
కేక్ చేసే టిన్ను లోపల భాగమంతా వెన్న రాసి కొద్దిగా మైదాపిండి చల్లి గిన్నె అంతా పరుచుకునేలా కదపాలి. ఒక గిన్నెలో పంచదార కరిగించి ఎరగ్రా అయ్యాక అందులో పావు కప్పు నీళ్లు కలిపి క్యారమిల్ సిరప్ చేసి పెట్టుకోవాలి.
ఒక పెద్ద బౌల్లో కోడిగుడ్ల సొన, డాల్డా, పంచదారపొడి వేసి బాగా కలపాలి. అన్నీ కలిసిన తరవాత అందులో మైదాపిండి, డ్రైఫ్రూట్స్ మిశ్రమం, బేకింగ్ జతచేసి మరోమారు కలపాలి.
ఒవెన్ను ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ వేడి చేయండి. ఒక టిన్ తీసుకొని దాని చుట్టూ నెయ్యి పోయండి. మైదాలో బేకింగ్ పౌడర్, సాల్టు, కొకోవా పౌడర్ వేసి బాగా కలపండి. వెన్నలో ఎలాంటి గడ్డలూ లేకుండా చేసుకొని అందులో పొడి చేసిన చక్కెర కలిపి ఎగ్బీటర్తో కలిసేలా కొట్టాలి.
పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పదా ర్థాన్ని ఒక అరగంట పా టు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మృదువుగా మారుతుంది.