పండుగప్ప ఫ్రై
పండుగప్ప చేపను శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. వీటిలో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి.
ముందుగా చేపలను కల్లుప్పుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి. అప్పుడే జిగురు లేకుండా ఉంటాయి. వాటికి పసుపు, ఉప్పు, కారం చెంచా చేప మసాలా పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల పాటు ఉంచితే ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది.
చేపను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలు కోయాలి. వీటిని గిన్నెలోకి తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్టూ తగినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి కనీసం గంట సేపు ఫ్రిజ్లో ఉంచాలి.
చేపను బాగా శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి. వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించాలి. గంటసేపయ్యాక బాణలిలో నూనె వేడి చేసి ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో ఐదు చెంచాల నూనెను వేడి చేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని పచ్చి వాసన పోయే దాకా వేయించాలి.
బొమ్మిడాయిల్ని శుభ్రం చేసి చిన్నవైతే అలాగే వేసుకోవచ్చు. కొంచెం పెద్దవైతే ముక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. పొయ్యి వెలిగించి చేపలగిన్నె (మందంగా, వెడల్పుగా ఉండే గిన్నె) పెట్టుకోవాలి.
పాన్లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటలాడుతుండగా ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తిప్పి అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు,
రాగండి చేపల్ని శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. పొయ్యి మీద చేపలగిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
ముందుగా కొరమీను చేపను శుభ్రం చేసి సన్నగా ముక్కలుగా కోసుకుని ఉంచాలి. ఆ తరువాత ఓ పాన్ తీసుకుని నూనె వేసి కాగాక ఆ చేప ముక్కలను సన్నని సెగమీద ఎర్రగా వేయించాలి.
చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి ముద్ద, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి.
ఒక పాత్రలో చేపలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిసేపు ఊరనివ్వాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి మెంతి కూర వేసి వేయించాక,
మొదట చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత బాగా ఉప్పు పులిమి కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీర కలుపుకుని ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి.
చేపముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి, పట్టించి అరగంటసేపు నాననివ్వాలి. ప్రెషర్ పాన్లో నూనె వేసి చేపముక్కల్ని విడిపోకుండా రెండువైపులా వేయించి తీయాలి. తరువాత అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి.
మేవల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి, చేపల గిన్నెలో నూనె పోసి వేడిచెయ్యాలి. నూనె కాగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
ముందుగా చేపముక్కలను శుభ్రపరిచి, వాటికి ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి రసం తీసి దానిలో ఉప్పు, పసుపు కారం కలిపి పక్కన ఉంచాలి. మామిడికాయ పై తొక్క తీసి ముక్కలు చేయాలి.
ముందుగా చేపలను శుభ్రపరుచుకుని.. మీకు కావలసిన సైజులో కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈలోగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను కూడా ముక్కలుగా చేసుకోవాలి. అలాగే కొబ్బరి కోరుకుని పాలు తీసి పెట్టుకుని..
చేప ముక్కలకు పసుపు పట్టించి పదినిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ముక్కలకు మైదా పిండి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు ఎండుమిర్చి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి,