బాస్మతి బియ్యం కడిగి సగం ఉడికిన (కొద్దిగా పలుకుగా ఉండేలా చూసుకోవాలి) తరవాత అందులోని నీటిని వంపేసి ఆ అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక షాజీరా, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి.
ముందుగా ఖీమాను ఒక బౌల్లో వేసుకొని అందులో నిమ్మ రసం, ఉప్పు, అల్లం వెలుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టు కోవాలి.
శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి. మటన్ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి.
కైమాలో పసుపు, అల్లం వెల్లుల్లిపేస్టు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. గోరుచిక్కుడు తరుగులో తగినంత నీరు పోసి పచ్చివాసన పోయేలా 5 నిమిషాలు మాత్రం ఉడికించి నీరు వార్చేయాలి.
టెండరైజింగ్ మిక్స్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ కలపాలి. అందులో మాంసం ముక్కలను వేసి సమంగా పట్టేటట్లు కలిపి ఒకటిన్నర గంట సేపు పక్కన ఉంచాలి.టెండరైజింగ్అంటే ముక్కలను మెత్తబరిచేప్రక్రియ.
రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి అందులో సగం నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన మటన్ ముక్కల్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర తురుము, పసుపు కలపాలి.
రంజాన్ నెలలో మనకు ముఖ్యంగా దర్శనమిచ్చే వంటకం హలీమ్. రోజా ఉండే ముస్లిం సోదరులకు ఇదో అద్భుతమైన, రుచికరమైన విందు. ఇది ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే అయినా ఎపుడైనా సరదాగా ప్రయత్నించాలనుకుంటే ఇలా చేయండి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, గరం మసాలా వేసి వేయించాలి పుదీనా ఆకు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి ఉల్లి తరుగు, పసుపు,
బియ్యం కడిగి నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి. అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి.బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి.
శుభ్రం చేసిన మటన్ చిన్న ముక్కలు చేయాలి. దానికి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కుంకుమ పువ్వు, లీటర్ పెరుగు, నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి.
ముందుగా ప్రైయింగ్ పాన్లో కొద్దిగా నూనె వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
గ్రేవీకోసం పైన చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరవాత అందులో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
మాంసం ముక్కలు, ఉల్లిపాయముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి నీటిని పోసి ప్రెషర్ కుకర్లో ఐదు నిమిషాల సేపు ఉడికించి ముక్కలను విడిగా తీసి తడిలేకుండా ఆరనివ్వాలి.
ప్రెజర్పాన్లో మటన్, కొద్దిగా నీరు, ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత మటన్లో ఉన్న నీటిని తీసేయాలి. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో షాజీరా, ఉల్లితరుగు,
ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్ కుక్కర్లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి.
ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్ కుక్కర్లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
పాలకూరని ఉడకబెట్టి అందులో సగం మెత్తగా చేసుకొని, మిగిలిన సగం బాగా తరుక్కోవాలి. మూడు టమాటాలను సన్నగా తరిగి ఒక టమాటాను పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.