పనీర్ ను కొంచెం పెద్ద ముక్కలు గా కట్ చేసి వుంచండి. తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో కార్న్ ఫ్లోర్ ,మైదా పిండిలను కలిపి,ఆ మిశ్రమానికి అల్లం వెల్లుల్లి ముద్ద,మిరియాల పొడి ,తగినంత ఉప్పు,
గిన్నెలో నూనె వేసి వేడయ్యాక, ఉల్లిపాయలు వేయించుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి. టొమాటో తరుగు వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి,
స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పనీర్ వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. తరవాత అదే బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వే సి బాగా వేయించాలి.
పనీర్ను పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ను ఒక నిమిషం పాటు వేయించాలి.
బఠాణీలు బంగాళదుంపల్ని విడివిడిగా ఉడికించి చేత్తో మెత్తగా మెదపాలి. తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ తరుగు, బఠాణీ, బంగాళదుంప మిశ్రమం వేసి వేయించాలి. తరువాత పనీర్ తురుము, జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి మగ్గించి దించేయాలి.
పనీర్ను మందంగా, పొడవుగా కట్ చేయాలి. ఒక్కొక్క దాని మీద కొద్దికొద్దిగా కారం, చాట్ మసాలా చల్లి పక్కనుంచాలి. ఒక పాత్రలో శనగపిండి, కొద్దిగా నీరు, ఉప్పు, వంటసోడా,
శెనగపిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. పనీర్ను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి, శెనగపిండిలో దొర్లించాలి. వెడల్పాటి బాణలిలో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన ఉంచాలి.
మష్రూమ్స్ను తీసుకొని శుభ్రం చేసి, ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. పనీర్ను తురుముకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు,
మటన్ విడిగా ఉడికించి పక్కన పెట్టాలి. మరిగించిన నీళ్లలో పాలకూర వేసి, తర్వాత నీరు వంపేసి గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి.
ఒక గిన్నెలో నూనె వేడి చేసి,ముక్కలు గా తరిగిన పనీర్ ను ఎర్రగా వేయించి తీసి ఉప్పు నీటి లో నానబెట్టండి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాక,తురిమిన అల్లం,పచ్చి మిర్చిలను ,కారం,ముద్ద గా నూరిన జీడిపప్పు,
గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లుపోసి కాస్త వేడెక్కిన తర్వాత పనీర్ వేసి అయిదారు నిమిషాల తర్వాత తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పాన్లో కొన్ని నీళ్లుపోసి గోంగూరను ఉడకపెట్టుకోవాలి.
కూరలన్నిటినీ శుభ్రంగా కడిగి తొక్క తీసి క్యూబ్ సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తరవాత ఒక బాణలిలో నూనె వేసి అందులో ఈ కూర ముక్కలను దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె,