ముందుగా మునగాకును శుభ్రం చేసి, కడిగి ఆరబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక మునగాకు వేసి తడి ఆరేవరకు వేయించి పక్కన పెట్టాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, అనాసపువ్వు, నువ్వులను విడివిడిగా వేయించి తీసేశాక,
ముందుగా మూకుడులో నూనె వేసి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, శెనగపపð, మినపపð, తాలింపు పెట్టుకుని తీయాలి. ఆ తర్వాత దొండకాయలు నాలుగు ముక్కలుగా నిలువుగా తరుగుకుని అదే మూకుడులో తిరిగి నూనె వేసి దోరగా వేయించుకోవాలి.
ముందుగా ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి. తరిగేటప్పుడు గింజలు తీసేయాలి. అందులో పసుపు వేసి బాగా కలిపి రెండు రోజులు గట్టి మూత ఉన్న సీసాలో ఉంచేయాలి.
నూనె వేడి చేసి శుభ్రంగా కడిగి తుడిచిన చిన్న ఉసిరికాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. వీటిని ఒక వెడల్పాటి గినె్నలో తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ఇంగువ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడాక దింపేయాలి.
ముందు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నువ్వులు వేయించాలి. దోరగా వేగి, కమ్మటి వాసన రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు విడివిడిగా మగ్గనివ్వాలి.
నూనెలో జీల కర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చిలను వేయించి తీసేయాలి. మిగిలిన నూనెలో ముందు పుదీనా ఆకుని, తర్వాత కొబ్బరి (చిన్న) ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి.
అరటికాయలను స్టౌ మీద కాల్చాలి. చల్లారిన తరువాత పైన ఉన్న పొట్టును తీసి ముక్కలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి చివర్లో ఎండుమిర్చి,
వంకాయ ముక్కలను కోసి ఉప్పు నీళ్లలో వేయాలి. బాండీలో కొంచెం నూనె వేసి వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో పచ్చిమిరపకాయల్ని కూడా వేయించుకోవచ్చు.
పైన చెప్పుకున్న వాటిలో సగం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. చివరిలో కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
బాణలిలో చెంచాడు నూనె వేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి కొద్దిగా వేగాక, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి తరిగిన బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు,
బాండీలో నూనె వేడిచేసి మెంతులు, మినప్పప్పు వేయించాలి. తర్వాత ఆవాలు వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. ఇవి వేగాక తీసి పక్కనుంచి అదే నూనెలో టొమాటో ముక్కలు వేయాలి.
పాత్రలో నెయ్యి వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. టొమోటోలను జతచేసి కాసేపు ఉడికించిన తరువాత చింతపండు గుజ్జు, ఉప్పు కలపాలి.
వంకాయ ముక్కలను కోసి ఉప్పు నీళ్లలో వేయాలి. బాండీలో కొంచెం నూనె వేసి వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో పచ్చిమిరపకాయల్ని కూడా వేయించుకోవచ్చు.
బాణలిలో నూనె లేకుండా నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలూ, గసగసాలు వేయించుకోవాలి. తరువాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము,