ముందుగా ప్రాన్స్ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
గోంగూరను బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యల్ని నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి.
గిన్నెలు నూనె పోసి మరిగిన
తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా వేయించి (రొయ్యలు శుభ్రంగా ఉప్పు వేసి కడగాలి) రొయ్యలను వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు, ఉప్పు,
ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. పాన్లో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
పెద్ద గిన్నె తీసుకుని అందులో శెనగపిండి, మసాలా దినుసులు, ఉప్పు వేసి నీళ్ళతో పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత మామిడికాయ తురుము, ముక్కలు చేసిన రొయ్యలు,
పెనం వేడిచేసి 2 గుడ్ల మిశ్రమం వేసి పల్చగా ఆమ్లెట్ లాగా వేసి, వేగిన తరువాత కొంచెం చల్లబరచాలి. ప్యాన్లో 4 టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో బఠాణీ, ఉల్లికాడలు వేసి ఒక నిమిషంపాటు వేయించాలి.
ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అజినమోటో, ఉప్పు, మిరియాలపొడి, కోడిగుడ్డుసొన, కార్న్ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగా కలుపుకోవాలి.
పాన్లో నూనె వేడి చేసి ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగిన పసుపు, ధనియాలపొడి వేయాలి.
పాన్లో మంచినూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పొట్టుతీసిన వెల్లుల్లి, టొమాటో ముక్కలు, ఆవాలు వేసి వేయించాలి. ఇవి ముదురు గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. బాగా వేగిన తర్వాత మసాలా పొడిని వేసి బాగా కలియ బెట్టాలి.
పచ్చి రొయ్యలను శుభ్రంచేసి వాటికి ఉప్పు, కారం కలిపి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక అందులో రొయ్యల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముద్దను వేసి కాసేపు వేయించాక,
ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఒక గిన్నెలో అర టీ స్పూన్ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి.
ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించాలి. పాస్తా జత చేసి, ఉడికించి, వడ కట్టాలి (కప్పుడు నీటిని పక్కన ఉంచాలి). పెద్ద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక ముందుగా వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, రొయ్యలు వేసి దాని మీద మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలిపి మూత ఉంచి,