పెసరపప్పును ఒక పది నిమిషాల పాటు నీళ్ళ లో నాన బెట్టాలి. ఈ లోపల సొరకాయను సున్నితంగా చెక్కుతీసి ముక్కలు చేసుకోవాలి. తర్వాత పప్పును వాడ్చి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కాస్త నూనె వేసి పెసరపప్పును 2,3 నిమిషాల పా టు వేయించుకోవాలి.
బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి. బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.
ముందురోజు రాత్రి రాజ్మా, మినప్పప్పు, శనగపప్పు ఈ మూడింటినీ కలిపి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వాటిని శుభ్రంగా కడిగిన తరవాత, తగినంత నీరు పోసి కుకర్లో పెట్టి ఉడికించి దింపేయాలి.
చల్లారిన తరవాత మెత్తగా మెదుపుకోవాలి.
చికెన్ ముక్కలకు పెరుగు, ఉప్పు, మిరప్పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆవనూనె వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి. పెనంలో వెన్న వేసి పెరుగు మిశ్రమంలో నానిన చికెన్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టాలి.
ముందుగా చేపముక్కలను శుభ్రపరిచి అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, అల్లం ముక్కలు, కోడిగుడ్డు సొన, ఆవనూనె, మిరప్పొడి, పసుపు, ఉప్పు, వాము, జీలకర్ర పొడి,
బాణలిలో వేసిన రెండు టీ స్పూన్ల నూనె కాగాక మెంతులు, ఇంగువ, పసుపు, మిరప్పొడి, ఉప్పు, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో గుమ్మడికాయముక్కలు వేసి బాగా కలపాలి.
ఒక పాత్రలో శనగపిండి, సగం ఉల్లిపాయ ముక్కలు, చిదిమిన బంగాళదుంప, సగం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, వాము వేసి తగినంత నీటితో ముద్దగా కలుపుకోవాలి.
మినుములు, రాజ్మా గింజలను కడిగి ఆరుగంటల సేపు నానబెట్టాలి. నానిన పప్పులలో లవంగాలు, బిర్యానీ ఆకు, ఏలకులు, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు కొన్ని, కొద్దిగా నెయ్యి వేసి ఉడికించాలి. పప్పులు ఉడికిన తర్వాత ఉప్పు కలపాలి. బాగా ఉడికిన తర్వాత దించి పక్కన ఉంచుకోవాలి.
ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు జత చేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్లో టీ స్పూను నూనె కాగిన తరవాత అందులో జీలకర్ర వేసి దోరగా వేగాక మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపి,
బియ్యాన్ని కడిగి నీటిని ఒంపేసి పక్కన ఉంచాలి. వెడల్పుగా అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీసి పక్కన ఉంచాలి.
ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు జత చేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్లో టీ స్పూను నూనె కాగిన తరవాత అందులో జీలకర్ర వేసి దోరగా వేగాక మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపి,