ఉప్పు, వాము, డాల్డా మైదాపిండిలో వేసి సరిపడినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి ముక్కలు కోసుకోవాలి. బఠాణీలు ఉడికించాలి.
బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, బటర్ వేసి, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పక్కనుంచాలి. పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
జల్లించిన మైదాలో కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి. తరవాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీలా కలిపి మూత పెట్టాలి. వెడల్పాటి ప్యాన్లో రెండు టీ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి. ప్యాన్లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి.
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి. తరవాత నీరు పోసి చపాతీపిండిలా కలిపి మూత పెట్టాలి. రెండు చెంచాల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిచ్చి తరుగు వేసి కొద్దిగా వేయించాలి.
ముందుగా మైదా పిండికి వాము, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి కొబ్బరి తురుము, నువ్వులను విడి విడిగా వేయించి ఉంచాలి. నువ్వులు చల్లారిన తరువాత పొడిచేసి ఉంచాలి.
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలిపిన తరవాత నీరు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని, చాక్లెట్స్ని ముక్కలుగా పొడి చేసి పక్కనుంచుకోవాలి.
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి. తరవాత అందులో నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకుని పక్కన ఉంచాలి. కోవానుపొడిగా చేయాలి. సన్నగా కట్ చేసుకున్న డ్పైఫ్రూట్స్, సగం ఏలకుల పొడి, కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి.
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా వేసి కలిపి, తరవాత నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన ఉంచాలి. ప్యాన్లో రెండు చెంచాల నూనె వేడి చేసి వేరుశనగపప్పు వేసి వేగాక, బూందీ, సేవ్, కిస్మిస్, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.