శనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి. తయారుచేసే ముందు అందులోని నీరంతా వంపేసి, ఆ శనగలు, పచ్చిమిర్చి, ఉప్పు, మునగాకు... వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలానే కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మినపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా,
మొదటగా డాల్డా, పంచదార పొడి, బూస్ట్ కలిపి క్రీమ్ లా చేయాలి. వీటికి మైదా, పాలు, యాలకుల పొడి, అమ్మోనియం బై కార్బోనేట్, సోడా, ఉప్పు చేర్చి ముద్దలా కలిపి కాసేపు గాటి చొరబడకుండా మూత పెట్టి ఉంచాలి.
కడాయిలో నెయ్యి వేసి, కరిగాక, అందులో రవ్వ, క్యారట్ తురుము వేసి వేయించాలి. వేగిన తర్వాత, దాంట్లో పంచదార వేసి ముద్దలా అయ్యేంతవరకు కలిపి, ఏలకుల పొడి వేసి, పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు,
పెసరపప్పును గంటసేపు నానబెట్టాలి. కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పెసరపప్పు, కంద, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
మైదాను జల్లించుకొని మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచాలి. తరువాత పంచదార పొడి చేర్చి, కొద్దికొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయాలి.
ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి. తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు,
ఒక గిన్నెలో పాలు కాగాక అందులో సేమ్యాను వేసి కలపాలి. అది వెంటనే ఉడికిపోతుంది. అది చల్లారాక దానిలో గోధుమపిండి, మైదా, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు,