సెనగపిండిని జల్లించి-బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన వుంచండి. చక్కరలో మూడు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ పాకం తయారు చేయండి.(ఒకటిన్నర తీగల పాకం ఐతే చాలు)
మైదా పిండిలో నీళ్లు, ఉప్పు వేసి పూరీపిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వ, నీళ్లు, పంచదార కలిపి స్టవ్ మీద పెట్టి ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా ఉడికిన తరువాత దించి, చల్లారాక ఉండలు చేసుకోవాలి.
మైదావిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల విండిలా కలపండి. ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయిం చిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసాలు,
పనీర్ తురుములో మైదా, పాలమీగడ, జామూన్ మిక్స్, యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టుకోవాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి లేతపాకం పట్టి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా ఒక గిన్నెలోకి శెనగపిండి, మైదా పిండిని తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో శెనగపిండి, మైదాపిండి మిశ్రమాన్ని వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి.
మినప్పప్పును మంచి సువాసన వచ్చేవరకు (గ్యాస్ తక్కువలో పెట్టుకొని 15 నిమిషాలు )వేయించి,కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి . విడిగా పంచదారను కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
మొదటగా స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో విడివిడిగా పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి వేయించి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొన్న పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. తరవాత అందులో రంగు వేసి కలపాలి. మిక్సీలో పిండిని రుబ్బితే తరవాత చేత్తో బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని 3 గంటలు పులియనివ్వాలి. వాతావరణం చల్లగా ఉంటే ఆరు గంటలు పులియనివ్వాలి.
ఖర్జూరాల్లోని గింజలు తీసి చిన్న పలుకుల్లా చేసుకోవాలి. వీటిని నేతిలో 20 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక పాలు పొయ్యాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి.
మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. తరవాత అందులో రంగు వేసి కలపాలి. మిక్సీలో పిండిని రుబ్బితే తరవాత చేత్తో బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని 3 గంటలు పులియనివ్వాలి.
ముందుగా నూనె లేకుండా సేమ్యాను వేయించాలి. తరువాత మరిగించిన నీళ్లలో సేమ్యా వేసి ఉడికించాలి. దీన్ని మరిన్ని నీళ్లతో కడిగి చల్లని నీళ్లలో వేసి కాసేపు పక్కన ఉంచాలి. పెరుగులో పాలు కలపాలి.
ఒక కప్పు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పాలను బాణలిలో పోసి మరగనివ్వాలి, మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి పాలు నాలుగో వంతు ఇంకే వరకూమరిగించాలి.
పెరుగును చిలికిన తర్వాత అందులో ఉప్పు, పుట్నాల పొడి, ఉప్పు, కీర ముక్కలు వేసి కలపాలి. బాణలిలో నూనె వేసి పోపు కోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి దించాలి.
కార్న్ఫ్లోర్లో నెయ్యి, పాలు బాగా కలపాలి. నేతిలో జీడిపప్పు వేయించాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులో కార్న్ఫ్లోర్ మిశ్రమం, ఫుడ్ కలర్ కలిపి నూనె చిందేవరకు (బాండీకి మిశ్రమం అంటకుండా ఉండాలి) బాగా ఉడికించాలి.
బ్రెడ్ పీసులను తీసుకుని గుండ్రంగా కత్తిరించాలి. తరవాత దానిపైన టొమాటో కెచప్ పూయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్లను సన్నని ముక్కలుగా కోసి... బ్రెడ్మీద పరచాలి.