బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, గరం మసాలా వేసి వేయించాలి పుదీనా ఆకు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి ఉల్లి తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి కొబ్బరి తురుము, ధనియాల పొడి, మటన్, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (అవసరమనుకుంటే కుకర్లో ఉడికించవచ్చు) మటన్ ఉడికిన తర్వాత చింతచిగురు జత చేసి, బాగా కలిపి తడి పోయేవరకు ఉడికించాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.