ఒక మూకుడులో నెయ్యివేసి వేడిచేశాక ఏల కులు, లవంగాలు, గరం మసాలా, పచ్చి మి ర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మరిగించాలి. తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోయాలి. కొత్తిమీర వేసి దించేయాలి. ఇది రైస్లోకి, రవ్వ ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది.