ఒక పెద్ద చెంచాడు నూనెను మూకుడులో వేయండి. ఇందులో చిన్న చెంచా ఎండు మిరపకాయల పొడిని వేయండి. ఇందులో ఒక పెద్ద చెంచాడు వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి, ఒక నిమిషం వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా (బ్రౌన్ పంచదార వేఇస 1/2 కప్పు కొబ్బరి పాలు వేయాలి. ఇందులో కూరగాయలు ముక్కలన్నీంంటినీ వేయాలి. వడ్డించే ముందు సలాడ్లో 2 పెద్ద చెంచాలు వేయించిన వేరు శనగపప్పును, మొలకెత్తిన పప్పు ధాన్యాలను వేసి నిమ్మరసం కలపాలి.